క్లస్టర్ ఇంచార్జీలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

68பார்த்தது
క్లస్టర్ ఇంచార్జీలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తన నివాసంలో మంగళవారం ధర్మసాగర్ మండల క్లస్టర్ ఇంచార్జిలతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ధర్మసాగర్ మండలంలోని మండల స్థాయిలో ప్రతి బూత్ కి 10 మందిని ఇన్చార్జిలుగా నియమించాలి. అదేవిధంగా గ్రామస్థాయిలో ప్రతి 25 గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు ఒక ఇన్చార్జిలను నియమించాలని మండల అధ్యక్షుడిని, క్లస్టర్ ఇన్చార్జిలను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி