మృతుడికి నివాళలర్పించిన మార్కెట్ డైరెక్టర్

2531பார்த்தது
మృతుడికి నివాళలర్పించిన మార్కెట్ డైరెక్టర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ ఎస్సీ కాలనీ2లో పులి వెంకటయ్య (80) మరణించగా మంగళవారం వారి భౌతిక దేహాన్ని సందర్శించి, పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్. వారితో పాటు రాజు, సంపత్, పోషయ్య, కుమార్ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி