జీవితాన్ని దారపోసిన గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ: ఎంపీ

57பார்த்தது
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను దారపోసిన ప్రముఖులలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం ఎంతో గొప్పదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు జ్యోతిని వెలిగించి పూలమాలలు వేశారు.

தொடர்புடைய செய்தி