రైతులను సన్మానించిన స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్

753பார்த்தது
రైతులను సన్మానించిన స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం గురువారం జఫర్గడ్ మండలం తిమ్మాపురం గ్రామం లోని రైతులు పొన్నాల ఎల్లయ్య, పెంతల మల్లయ్య ను ఘనంగా శాలువాతో సన్మానించి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపెన్నడులేని విధంగా కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా రైతుబంధు, రైతు బీమా ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తుందని తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி