కళాశాల ఆవరణలో మందుబాబుల ఆగడాలు

65பார்த்தது
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మందు బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. సాయంత్రం మందుబాబులు వరండాలో మద్యం తాగుతూ అక్కడే సీసాలు పగలగొడుతున్నారు. దీనితో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం అధ్యాపకులు, సిబ్బంది తెలిపారు. పోలీసులు చర్యలు చేపట్టి మందుబాబుల ఆగడాలను అరికట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி