గట్టు మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

61பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మళ్లీకుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు సైతం ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు ఒగ్గు పూజరులచే ఆలయ ప్రాంగణంలో ఆ మల్లన్న స్వామికి పట్నాల సమర్పించారు. అనంతరం మొక్కలు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி