గట్టు మల్లన్న ఆలయంలో భక్తుల కోలాహలం

50பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మళ్లీకుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు సైతం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி