గట్టు మల్లన్న ఆలయంలో భక్తుల కొలహలం

72பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన భక్తులు ఆ ఒగ్గు పూజారులచే ఆలయ ప్రాంగణంలో మల్లన్న స్వామికి పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி