చిల్పూర్ ఆలయంలో భక్తుల సందడి

68பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సైతం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி