జనగాం: ఎండిపోయిన పంటలను పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

60பார்த்தது
జనగాం జిల్లాలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బృందం పర్యటించింది. సోమవారం జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సారథ్యంలో జిల్లాలోని బచ్చన్నపేట, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాలలో ఈ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పలు గ్రామాల్లో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி