ఎన్నికలు ఏవైనా ఎగరాల్సింది కాంగ్రెస్ జెండానే: ఎంపీ

51பார்த்தது
రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా మాత్రమేనని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. శనివారం పరకాలలోని లలిత కన్వెన్షన్ హలో నిర్వహించిన కార్యకర్తల సమీక్షా సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி