అనారోగ్యంతో బిఆర్ఎస్ నేత మృతి

62பார்த்தது
అనారోగ్యంతో బిఆర్ఎస్ నేత మృతి
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పన్నీరు సారయ్య అనారోగ్యంతో మరణించారు. శనివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సారయ్య మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీఇచ్చారు.

தொடர்புடைய செய்தி