మెరుగైన వైద్యం అందించాలి

58பார்த்தது
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన మండల రైతు కో-ఆర్డినేటర్ సోంపేల్లి కరుణాకర్ కుమారుడు శేషగిరిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

தொடர்புடைய செய்தி