విద్యార్థులకు సొంత ఖర్చుతో యూనిఫామ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

77பார்த்தது
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గీసుగొండ మండలం కోనాయమాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు పరకాల ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల కళాశాలకు అత్యున్నత ప్రాధాన్యతను కల్పిస్తున్నారని, ప్రవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు నిలుస్తున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி