రాకేశ్ రెడ్డిని గెలిపించండి

74பார்த்தது
రాకేశ్ రెడ్డిని గెలిపించండి
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో మొండ్రాయి గ్రామంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నాయకులు నిర్వహించారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జ్ పెండ్లి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోశాల ప్రవీణ్, అనుముల ప్రతాప్, పొన్నాల హరీశ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி