తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలి

62பார்த்தது
తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించాలి
రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నను చిత్తుగా ఓడించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని అధికమెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి దయాకర్ రావు కోరారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి పార్టీ కార్యాలయంలో మండల పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నా మల్లన్నను చిత్తుగా ఓడించాలన్నారు.

தொடர்புடைய செய்தி