పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

56பார்த்தது
పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కంబాలకుంట తండా వద్ద శనివారం రాత్రి ద్విచక్రవాహనం ఢీకొనడంతో పాదచారులు యాకన్న, వెంకటిలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పాలకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవనకుమార్ తెలిపారు. అంతకు ముందు విస్నూరు వద్ద పోలీసులు వాహన దారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி