కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

54பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో శుక్రవారం తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 109 జయంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ హనుమాడ్ల ఝాన్సీ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తిమండల పద్మశాలి సంఘం నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி