బతుకు భరోసా పోస్టర్ ఆవిష్కరణ

52பார்த்தது
బతుకు భరోసా పోస్టర్ ఆవిష్కరణ
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఆర్ఎంపీ, పిఎంపి వైద్యుల మండల సమావేశం నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ సమావేశంలో జనగాం జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్ఎంపీ, పిఎంపి లపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఈ నెల 6 వ తేదీన నెహ్రూ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, 16 వ తేది వరకు నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. ఈ మేరకు బతుకు భరోసా పోస్టర్ ను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி