మినీ డీసీఎం ఓనర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా చీకటి శ్రీధర్

643பார்த்தது
మినీ డీసీఎం ఓనర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా చీకటి శ్రీధర్
తొర్రూరు డివిజన్ మినీ డీసీఎం ఓనర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా చీకటి శ్రీధర్ ను యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చీకటి శ్రీధర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 75 సభ్యులతో యూనియన్ కొనసాగుతుందని, వరుసగా రెండవ సారి తనకే ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్, నారాయణ, రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி