డయల్ 100 కు స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలి

68பார்த்தது
డయల్ 100 కు స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చాలి
మహబుబాబాద్ జిల్లా తొర్రుర్ పోలీస్ స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, పలు కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.

தொடர்புடைய செய்தி