ఆలయంలో అల్పాహారం పంపిణి

73பார்த்தது
ఆలయంలో అల్పాహారం పంపిణి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ పట్టణం కంటాయపాలెంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అల్పాహార ప్రసాదం పంపిణీ చేశారు. శనివారం ఈ పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి, శంకర్, వెంకటేశ్వర్లు, రమేష్, ఉపేందర్, , ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తుల సహకారంతో పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி