రచయిత్రి రంగనాయకమ్మని కలిసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు

80பார்த்தது
రచయిత్రి రంగనాయకమ్మని కలిసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు
ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగ నాయకమ్మని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు కలిసి పరామర్శించారు. ఆదివారం ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెను కలిసిన వారిలో జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన తెలంగాణ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మామిండ్ల రమేష్ రాజా, ఏపీ రాష్ట్రకార్యదర్శి కామ్రేడ్ ఎన్. మూర్తి, ఏపీ రాష్ట్ర కమిటి సభ్యులు భాస్కరరావు, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி