కనీసం నీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థుల వినతి

67பார்த்தது
మౌళిక సదుపాయాలు కలిపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడం తో మహాత్మా జ్యోతి భాఫూలే గురుకుల బాలికల వసతిగృహంలో నీళ్లులేక విద్యార్థులు పలుఇబ్బందులు పడుతున్నారు. గురువారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గుర్నితండ గ్రామపంచాయితీ పరిధిలో ఉన్న పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ కనీసం నీటి సదుపాయం లేకపోవడంతో పక్కనే ఉన్న బోరుబావుల దగ్గరికివెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితివచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி