ఆరు గ్యారెంటీలు అమలు పరచాలి: కౌన్సిలర్

51பார்த்தது
ఆరు గ్యారెంటీలు అమలు పరచాలి: కౌన్సిలర్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 1వ వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం అన్నారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం అందించాలని, మహిళలకు నెలకు రూ. 2, 500 చెల్లించాలని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி