నర్సంపేట: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి

54பார்த்தது
నర్సంపేట: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని నర్సంపేట గెస్ట్ హౌస్ నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி