గుండెపోటుతో ములుగు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి భార్య మృతి

82பார்த்தது
గుండెపోటుతో ములుగు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి భార్య మృతి
ములుగు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దొంతరవేని కుమార్ భార్య కవిత మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. వెంకటాపూర్ మండలం అడవిరంగాపూర్ గ్రామానికి చెందిన కవిత మృతితో అడవి రంగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఆమె మృతి పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி