బైండోవర్ ఉల్లంఘన.. ఇద్దరికీ రూ. లక్ష జరిమానా

69பார்த்தது
బైండోవర్ ఉల్లంఘన.. ఇద్దరికీ రూ. లక్ష జరిమానా
నాటు సారా కేసులో బైండోవర్ ఉల్లంఘించిన ఘటనలో గురువారం ఇద్దరికీ రూ. 1 లక్ష జరిమానా విధించారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన తిరుపతి, శ్రీనులను 2023లో కొత్తగూడ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇటీవల ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లింపు రశీదులు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేశారు.

தொடர்புடைய செய்தி