గుప్తనిధుల కోసం దుండగుల తవ్వకాలు

76பார்த்தது
గుప్తనిధుల కోసం దుండగుల తవ్వకాలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలోని రామప్ప దేవాలయానికి ఉపాలయం అయిన గొల్లాలగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు పైకప్పు తొలగించారు. అంతేకాక ఆలయంలోని శిల్పాలతో పాటు శివలింగంను పెకిలించి ధ్వంసం చేశారు. కాగా.. పురావస్తు శాఖ అధికారులు సంబంధిత పోలీస్ట్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி