ఈవిఎంలను ములుగు కలెక్టరేట్ కు తరలించిన అధికారులు

79பார்த்தது
ఈవిఎంలను ములుగు కలెక్టరేట్ కు తరలించిన అధికారులు
మహబూబాబాద్ పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎంలను ములుగు జిల్లా కలెక్టరేట్ లోని ఈవిఎం గోదాంలో బద్రపర్చుటకు మంగళవారం మహబూబాబాద్ లో ప్రత్యేక వాహనంలో లోడ్ చేపించి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆధ్వర్యంలో తరలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, హమాలీలు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி