గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

79பார்த்தது
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన చెరుకుల రవికుమార్ (40) ఏటూరునాగారం మండలకేంద్రంలోని వై జంక్షన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி