మండలాభివృద్ధికి అధికారుల సమన్వయంతో పనిచేయాలి

65பார்த்தது
మండలాభివృద్ధికి అధికారుల సమన్వయంతో పనిచేయాలి
తాడ్వాయి మండలాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. మంగళవారం తహసిల్దార్ తోట రవీందర్, ఎంపిడిఓ సుమన వాణిలతో వివిధ శాఖల అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி