బలరాంనాయక్ గెలుపుపై కాంగ్రెస్ నాయకుల హర్షం

55பார்த்தது
బలరాంనాయక్ గెలుపుపై కాంగ్రెస్ నాయకుల హర్షం
మహబూబాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపొందడం పట్ల ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. బలరాం నాయక్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారయ్య కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు సారంగం, రణధీర్, సురేష్, ఈరియా, వేణు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி