జిల్లాలో మట్టి దొంగల్ని పట్టుకున్నది ఎవరు?

70பார்த்தது
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో శుక్రవారం రాత్రి చీకటి పడితే చాలు, మట్టి మాఫియా జేసీబీ లా సహాయంతో మట్టి తవకాలు జోరుగా తవ్వకాలు చేపడుతున్నారు. బందం చెరువు, గుండ్లోని కుంటలో 40 ట్రాక్టర్లుతో అక్రమ మట్టి రవాణా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి వ్యాపారస్తులు ఒక్కో ట్రిప్పుకు రూ. 500, నుంచి రూ. 600వరకు వసూలు చేస్తున్న సంబంధిత అధికారుల చూసిచూడనట్టున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி