రూ. తొమ్మిది కోట్ల యాబై ఆరు లక్షల దాన్యం కనబడడం లేదు

56பார்த்தது
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసిన రాజరాజేశ్వరి మిల్లు యజమానిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సివిల్ సప్లై ఆఫీసర్ ప్రభాకర్ బుధవారం అన్నారు. మహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి మిల్లును జిల్లా అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2023-24 ఖరీఫ్ కు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం రూ. 9, 56, 73000/- విలువ చేసే ప్రభుత్వ ధాన్యం రైస్ మిల్లులో కనబడకపోవడంతో షాక్ అయ్యారు.

தொடர்புடைய செய்தி