మహబూబాబాద్ లో పురుగులమందు తాగిన ఎస్ఐ

82பார்த்தது
మహబూబాబాద్ లో పురుగులమందు తాగిన ఎస్ఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ ఐ శ్రీరాముల శ్రీను ఆదివారం రాత్రి సుమారు 11గంటలప్రాంతంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం కు పాల్పడ్డారు. పురుగులమందు త్రాగానని తానే స్వయంగా 108కు పోన్ చేశాడు. సంఘటన స్థలానికి చేరుకొని డిఎస్పీ తిరుపతిరావు, సిఐలు సర్వయ్య, బాబురావు, 108 సిబ్బంది ఎస్ఐ ను నుమహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி