పీవో ఆకస్మిక తనిఖీ

71பார்த்தது
పీవో ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ధామరవంచ గిరిజన గురుకుల పాఠశాలను బుధవారం ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏకలవ్య గురుకుల పాఠశాల సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ఎర్రయ్య, ఆర్సీవో రాజ్యలక్ష్మీ, సత్యవతి మండల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி