మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు

1399பார்த்தது
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు
మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమ‌వారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జయంతి వేడుకలు జరుపుకున్నారు తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్. ఈ కార్య‌క్ర‌మంలో విద్యావంతులు వేదిక నాయకులు విద్యాసాగర్, ఉపేందర్, శంకర్ ప్రేమ్ చాంద్ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி