మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జయంతి వేడుకలు జరుపుకున్నారు తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక నాయకులు విద్యాసాగర్, ఉపేందర్, శంకర్ ప్రేమ్ చాంద్ తదితరులు ఉన్నారు.