జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ

64பார்த்தது
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ యువతకు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాధకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పి జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி