ప్రశాంతంగా ఏబీవీపీ బంద్

73பார்த்தது
ప్రశాంతంగా ఏబీవీపీ బంద్
ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర పిలుపుమేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు బందుకు పిలుపునివ్వడం జరిగిందని మహబూబాబాద్ జిల్లా టౌన్ సెక్రటరీ భూక్యాలు రేవంత్ అన్నారు. బందుకు పిలుపునిచ్చిన జిల్లాలో కొన్ని పాఠశాలలు తెరిచి ఉండడంతో ఏబీవీపీ నాయకులు పలు విద్యాసంస్థలను ప్రశాంతంగా బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు ముఖేష్, వినయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி