వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

60பார்த்தது
జనగాం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా శనివారం నుండి వర్షం కురుస్తుంది. ఇదే క్రమంలో పలు చోట్ల చెరువులు, కుంటలు, వాగులు, ప్రధాన రహదారులు వరద తాకిడికి కొట్టుకుపోయినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం జిల్లా కేంద్రమైన జనగాం నుండి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు వెళ్లే ప్రధాన రోడ్డు వద్లకొండ సమీపంలో వరద ఉధృతికి కుప్పకూలిన సంఘటన చోటుచేసుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி