కొమ్మూరి ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

76பார்த்தது
మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూధాన్ సీలింగ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న లు డిమాండ్ చేశారు. బుధవారం చేర్యాలలో వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో వందల ఎకరాలు భూమిని అకృమించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி