ఘనంగా పివి జయంతి వేడుకలు

83பார்த்தது
ఘనంగా పివి జయంతి వేడుకలు
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తొలి తెలుగు ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కరణ వేత్త, ప్పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి పివి. నర్సింహరావు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని అన్నారు.

தொடர்புடைய செய்தி