108 మంది చిన్నారులతో కూచిపూడి నృత్యం

54பார்த்தது
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో 108 మంది చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట (శ్రీ దుర్గమ్మ గుడి) వద్ద నిర్వహించిన (భరతనాట్యం) కూచిపూడి నృత్యం, భజగోవింద శ్లోకాలు, ధ్యానం తదితర కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ రికార్డులో ప్రతినిధులు నమోదు చేసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி