పట్టభద్రులు బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి

62பார்த்தது
పట్టభద్రులు బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రములో స్థానిక బిజిపి నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమములో బిజెపి జనగాం జిల్లా ఉపాధ్యక్షులు బెజాడి బీరప్ప పాల్గొని మాట్లాడుతూ. ఉన్నత ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి విద్యావంతులు, నిజాయితీ పరులైన ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி