గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

67பார்த்தது
గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ మండల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విజయేందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సహచర పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరు శివారులో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி