ఎరువుల షాపును ఆకస్మికంగా తనిఖీ

69பார்த்தது
రైతులకు నాణ్యతతో కూడిన విత్తనాలు ఎరువులు సకాలంలో అందేలా వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని జెకేఎస్ విత్తనాల షాపును ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా రిజిస్టర్లను పరిశీలించి రోజువారి విక్రయాలను, అదేవిధంగా విత్తనాల స్టాకు నిల్వలను రిజిస్టర్ ల వారీగా పరిశీలిస్తూ విక్రయ వివరాల నమోదును పరిశీలించారు.

தொடர்புடைய செய்தி