స్వగ్రామానికి చేరుకున్న నరేష్ రెడ్డి మృతదేహం

55பார்த்தது
స్వగ్రామానికి చేరుకున్న నరేష్ రెడ్డి మృతదేహం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్ రెడ్డి పార్ధివదేహాం శుక్రవారం ఒంటి గంటకు ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలో ఉంచి అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி