డోర్నకల్: వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమం

51பார்த்தது
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని కనక దుర్గమ్మ మండపం వద్ద ఆదివారం ఆడపడుచులంతా కలిసి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు రామ్మూర్తి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దీంతో మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி