పిడుగుపాటుకు మహిళ మృతి

1901பார்த்தது
పిడుగుపాటుకు మహిళ మృతి
భూపాలపల్లి జిల్ పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామానికి చెందిన వాసం పద్మ అనే మహిళ మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందింది. గోదావరిలో చేపల వేటకు వెళ్ళిన ఆమె పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி